అడ్మిషన్ ఆరంభం

అడ్మిషన్ ఆరంభం

 చిత్తూరు: దారుల్ హుదా పుంగనూరు (చిత్తూరు, ఆంధ్రప్రదేశ్‌) లో అడ్మిషన్ ప్రారంభమైంది. ఒకే విద్యాసంస్థలో ధార్మిక  మరియు భౌతిక విద్యను అందించడం ఈ సంస్థ యొక్క ప్రత్యేకత.  ఇది కేరళలోని దారుల్ హుదా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం యొక్క శాఖ.
రాబోయే విద్యా సంవత్సరం అడ్మిషన్ టెస్ట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యింది.  10-12 సంవత్సరాల మధ్య వయస్సు గల అబ్బాయిలకు ప్రవేశం ఇవ్వబడుతుంది. అర్హత గల విద్యార్థులకు ఆరవ తరగతికి దాఖలా లభిస్తుంది.
 ఆసక్తి గల విద్యార్థులు దారుల్ హుదా పుంగనూరు కార్యాలయంలో 9490608786 నంబర్‌లో సంప్రదించవచ్చు.

మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ ను దర్శించగలరు https://www.dhpc.in/2023/12/admission-for-2024-batch.html?m=1

Related Posts

Leave A Comment

1 Comments

Voting Poll

Get Newsletter