ప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం సిరయా వైపు ప్రయాణం

‌అల్లాహ్, మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు రెండు సంతోషాలను మరియు దుఃఖాలను ఇచ్చారు. ప్రస్తుతం వారి జీవితం గురించి ఇంకొంచెం అధ్యయనం చెయ్యాలి. మన ప్రియ ప్రవక్తను వారి చిన్నాన్న అయిన అబూ తాలిబ్ వారి ఆలనా పాలన చేశారు. అబూ తాలిబ్ తమ వ్యాపారానికి సంబంధించి లెబంట్ దేశంకు తరచుగా వచ్చి వెళ్లేవారు. అప్పుడు మన ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వ సల్లం గారి వయస్సు 12 సంవత్సరాలు అయితే వీరు వారి చిన్నన్న అయిన అబూ తాలిబ్తో పాటు లెబంట్ దేశంకు వెళ్లడానికి యాదృచ్ఛికమైంది. వాణిజ్యపు ఉద్దేశంతో అప్పుడు వారు పయనమైతే దారిలో బుసరా అనే నగరానికి చేరుకోవడం పై అక్కడ ఒక క్రైస్తవ పండితుడితో సంభాషణ అయింది. ఈ పండితుడు ప్రవక్తని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. మన ప్రియ ప్రవక్త యొక్క చివరి ప్రవక్త అయ్యే పూర్తి నమూనాలను తెలియజేయసాగాడు. వారి చిన్నాన్న అయిన అబూ తాలిబ్కు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారిని మదీనా యొక్క యూదుల నుండి రక్షణ కల్పించామని ఆజ్ఞాపించాడు. దీనితో వీరు ఈ ప్రయాణాన్ని వదులుకొని మక్కా తిరిగి వచ్చేశారు. ఇక ఈ వాణిజ్య ప్రయాణం ఆగిపోయింది.

పాతిక సంవత్సరాల వయసులో మళ్లీ వాణిజ్యపు ప్రయాణం ఉద్దేశంతో లెబంట్ దేశంకు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖదీజా రదియల్లాహ్అన్హా గారి సరుకు తీసుకున్నారు. వీరితో ఖదీజా రదియల్లాహ్అన్హా యొక్క బానిసైన మైసరా కూడా ఉన్నారు. ప్రయాణించే సమయంలో మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఒక వృక్షం క్రింద కూర్చుని ఉండేవారు. అక్కడి నుండి వెళ్తూ ఒక సన్యాసి అయినా నస్తురా మన ప్రియ ప్రవక్తను చూసి ఇలా అన్నాడు,వృక్షం క్రింద కూర్చునే ఈ మానవుడు చివరి ప్రవక్త తప్ప మరెవ్వరూ కాలేరు ఇలా చెప్పి రాత్రిలో చివరి ప్రవక్త యొక్క గురించి పేర్కొన్న వాక్యాలన్నీ చెప్పేశాడు. ఈ పయనంలో ఇంకా చాలా విచిత్రమైన మరియు అద్భుత సంఘటనలు వెలబడ్డాయి. అవి, మన ప్రియ ప్రవక్త ఎక్కడికైనా వెళ్ళని వారి వెంట ఒక మేఘం ఎల్లప్పుడూ వారికి తన నీడను ఇస్తుంది మరియు ఈ పయనంలో మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు సల్లం వలన ఖదీజా రదియల్లాహ్అన్హా యొక్క వ్యాపారాలు లాభాలు కల్పించాయి. మక్కా తిరిగి చేరుకున్నప్పడు,  మైసరా మొత్తం సంఘటనలు వినిపించారు. దానితోపాటు మన ప్రియ ప్రవక్త యొక్క నిజాయితీ గురించి వివరించారు. ఇదంతా విని ఖదీజా రదియల్లాహ్అన్హా యొక్క మనసులో వీరి పట్ల యొక్క గౌరవం పెరిగిపోయింది .

మక్కా ముకర్రమా తిరిగి వచ్చిన తర్వాత ఒక పెద్ద సంఘటన జరిగింది అదేమిటంటే, మక్కా ముకర్రమాలో ఒక పెద్ద వరద వచ్చింది. ఈ వరద వలన మక్కాలోని కాబా యొక్క గోడలు బలహీనంగా తయారయ్యాయి .అయితే ఖురైష్ యొక్క ప్రజలు ఈ కాబాను మరోసారి కట్టాలని అనగా పునరుద్దారణ చేయాలని ఆలోచించి, ఆ పనిని ప్రారంభించారు. కాబాను మరమ్మత్తు చేస్తున్నప్పుడు హజరే అశ్వద్ అనగా, స్వర్గపురాయి యొక్క చోటను చేరారు. అయితే ప్రజల మధ్యన తగాదాలు మొదలయ్యాయి .ఎందుకంటే హజరే అశ్వదును దాన్ని ఉండే చోట మీద ఏ వంశం పెడుతుందని తగాదాలయ్యాయి. ప్రతి వంశపు ప్రజలు కోరుతుంటిరి ఏమని, హజరే అశ్వద్ను స్వయంగా తమ చేతులతో పెడదతామని పోరాటం తీవ్రతరమైంది. అయితే అబూ మయ్య బిన్ మగ రతిమి పేరు గల ఒక మనిషి అన్నాడు, ప్రస్తుతం ఎవరైతే మక్కా ముకర్రమాలో ప్రవేశిస్తారో, వారే మన మధ్య న్యాయాన్ని వాదిస్తారు. అప్పుడు మక్కా ముకర్రమాలో ప్రవేశించిన వారు మన మహా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు. అప్పుడు మన ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారిని చూసి అందరూ ఒక్కసారిగా జేజేలు కొట్టసాగారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం వచ్చేసారు.  నిజాయితీపరులు వచ్చేశారు, మేమందరం అంగీకారులం. దీని తర్వాత మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంకు ఈ కబురు అందింది.

అయితే మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారు అందరికీ ధర్మం మరియు న్యాయం చేయడానికి ఒక చక్కని ఉపాయం చూపారు. ఒక కంబళి తెప్పించారు, దానిని పరిచి మరియు తమ చేతులతో హాజరే అశ్వద్ దానిపై పెట్టి మరియు ఆజ్ఞాపించారు. ప్రతి వంశం నుండి ఒక మనిషి వచ్చేయండి మరియు కంబలి యొక్క ఒక వైపు అనగా మూలకు పట్టుకోండి. ప్రజలందరూ ఇలాగే చేశారు మరియు హజరే అశ్వద్ కు దానికి తగిన చోటే పెట్టేశారు మళ్లీ మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు సల్లం ఎత్తి దాన్ని సరైన చోట పెట్టేశారు. దీనితో ఏదైతే పోరాటం మొదలైందో అది ఆగిపోయింది. మరియు అందరూ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter